కర్నూల్ : కర్నూల్ లో బాంబు పేలి ముగ్గురు మరణించారు నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో పొలాన్ని సర్వే చేయిస్తుండగా బాంబు పేలుడు ధాటికి ముగ్గురుకి ముగ్గురు మృతి ఒకరికి గాయాలు మృతుల్లో చిరు వ్యాపారులు రాజశేఖర్ మల్లికార్జున ఎస్ఐ జంపాల శ్రీనివాసులు సర్వే డిపార్ట్మెంట్ డ్రైవర్ సుధాకర్ కు గాయాలు పొలానికి కొలతలు వేస్తూ ముళ్ళకంప కు నిప్పు పెట్టగా పేలిన బాంబు
Subscribe to:
Post Comments (Atom)
-
రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 పై రగులుతున్న రగడ రోజు రోజుకీ ముదురుతోంది బిగ్ బాస్ హౌస్ నడిపిస్తున్నారని నిర్వాహకులు మహిళలను తీసుకుంటున్నా...
-
భారత్ లో 10 లక్షలమంది పేమెంట్ చెల్లింపులను పరిశీలించిన వాట్సప్ పూర్తిస్థాయి సేవలను అందించడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది ఈ మేరకు కేంద్...
-
ఎక్కడైనా సరే రహదారులను వాడుకున్నందుకు టోల్ చార్జిలను చెల్లించాల విమానాలకు కూడా చార్జిలే ఉంటాయి. కానీ వాటిని Route Navigation Facilit...

This comment has been removed by a blog administrator.
ReplyDelete