Tuesday 31 July 2018

కర్నూల్ లో బాంబు ధాటికి ముగ్గురు బలి ఒకరికి గాయాలు

కర్నూల్ : కర్నూల్ లో బాంబు పేలి ముగ్గురు మరణించారు  నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో పొలాన్ని సర్వే చేయిస్తుండగా బాంబు పేలుడు ధాటికి ముగ్గురుకి ముగ్గురు మృతి ఒకరికి గాయాలు మృతుల్లో చిరు వ్యాపారులు రాజశేఖర్ మల్లికార్జున ఎస్ఐ జంపాల శ్రీనివాసులు సర్వే డిపార్ట్మెంట్ డ్రైవర్ సుధాకర్ కు గాయాలు పొలానికి కొలతలు వేస్తూ ముళ్ళకంప కు నిప్పు పెట్టగా పేలిన బాంబు

1 comment: